Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌గ‌రికి కొత్త మున్సిపల్ ఆఫీస్ క‌ట్టిద్దాం: ఎమ్మెల్యే రోజా

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (18:26 IST)
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. స‌భ‌లో ఆమెమాట్లాడుతూ, నగరిలో అర్ టీ సి బస్ స్టాండ్ లేక ప్రజలు అనేక ఇబందులు ప‌డుతున్నార‌ని, అలాగే మున్సిపల్ ఆఫీస్ చాల‌క చాలా  ఇబందికరంగా ఉంద‌న్నారు. న‌గ‌రి మున్సిపల్ ఆఫీస్ విశాల‌మైన చోట నిర్మించాలని సంక‌ల్పిoచామ‌ని ఎమ్మెల్యే చెప్పారు. 
 
నిండ్ర మండలం అత్తూరులో రూ.28 లక్షల వ్యయంతో నాడు నేడు పథకం కింద ఆధునికీకరించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

కే.ఆర్.పాళెంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిసనర్. మున్సిపల్ చైర్మన్ లు వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments