Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాకు రైతు స్పెల్లింగ్ తెలియదు... సోమిరెడ్డి ఎద్దేవా...

రైతు స్పెల్లింగ్ తెలియని ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా తమను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తనకు తెలిసి రోజా పొలానికి వెళ్లి ఉండదన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా ఉండాలో ఆమె చెప్పడం దారుణమన్నారు. మిర్చి కొనుగోలుప

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (13:33 IST)
రైతు స్పెల్లింగ్ తెలియని ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా తమను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తనకు తెలిసి రోజా పొలానికి వెళ్లి ఉండదన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా ఉండాలో ఆమె చెప్పడం దారుణమన్నారు. మిర్చి కొనుగోలుపై ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి అవగాహన లేదని అన్నారు. 
 
ప్రతి యేటా గుంటూరు మిర్చి యార్డులో హమాలీలకు, గుమస్తాలకు 40 రోజుల సెలవులిస్తారన్నారు. ఇది ఎప్పటి నుంచో సాగుతుందన్నారు. తామేమీ కొత్తగా వారికి సెలవులు ఇవ్వడంలేదని మంత్రి తెలిపారు. ఇటీవల హమాలీలతో సమావేశం నిర్వహించి, మానవత్వంతో రైతులకు సహకరించాలని ప్రభుత్వం తరఫున కోరామన్నారు. తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి హమాలీలు, గుమస్తాలు మిర్చి కొనుగోలుకు సహకరిస్తురన్నారు. ఇవేమీ తెలియని జగన్ తమను విమర్శించడం తగదన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments