Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండిగోపై కేసు వేస్తా.. ఆకాశంలో తిప్పి.. రూ.5వేలు అడుగుతారా?: రోజా

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (23:25 IST)
రాజమండ్రి నుంచి వీరు ఇండిగో విమానంలో తిరుపతికి బయల్దేరారు. అయితే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమానాన్ని బెంగళూరుకు తరలించారు. ఈ విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు.
 
ఈ విమానం గంటపాటు గాల్లోనే తిరిగింది. ఆపై ల్యాండ్ అయినా.. ఎవర్నీ విమానం నుంచి దించలేదు. ఈ ఘటనపై రోజా ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై మండిపడ్డారు. ఇండిగో తమ జీవితాలతో ఇండిగో చెలగాటం ఆడిందని రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
 
నాలుగు గంటల పాటు తమను విమానంలోనే కూర్చోబెట్టారని రోజా తెలిపారు. బెంగళూరులో విమానం నుంచి దిగాలనుకున్న వారు రూ. 5 వేలు ఇవ్వాలని సిబ్బంది అడిగారని చెప్పారు. తమను ఇంత క్షోభకు గురిచేసిన ఇండిగోపై కోర్టులో కేసు వేస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments