Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై మిథున్ రెడ్డి ఫైర్: రైతులను నట్టేట ముంచారు!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (16:16 IST)
ఏపీ సీఎం చంద్రబాబుపై వైకాపా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విరుచుకుపడ్డారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. 
 
రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే చాలామంది రైతులు డిఫాల్టర్స్ అయ్యారని మిథున్ రెడ్డి చెప్పారు. డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు.
 
ఎన్నికల సమయంలో అన్ని రుణాలు మాఫీ చేస్తామని గొప్పలు చెప్పారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments