Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడు జిల్లాలో దారుణం.. తెదేపా నేతపై దుండగుల కాల్పులు

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (13:13 IST)
పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అయిన బాలకోటిరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు గురువారం ఉదయం కాల్పులకు తెగబడ్డారు. ఆయన ఇంట్లోకి ప్రవేశించి మరీ ఈ కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 
ఈ కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న టీడీపీ నేత చదలవాడ అరవిందబాబు ఆస్పత్రికి వెళ్లి బాలకోటిరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు, ఈ కాల్పులు గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించే పనిలో నిమగ్నయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments