Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావలిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం.. డబ్బు కోసం వీడియో తీసి..?

సెల్వి
సోమవారం, 29 జులై 2024 (09:43 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కావలిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటన కావలి పట్టణంలోని తూఫాన్‌నగర్‌లో చోటుచేసుకుంది. నిందితుడిని తూఫాన్ నగర్‌కు చెందిన ఎస్‌కే మహబూబ్ బాషాగా గుర్తించారు. 
 
ఈ ఘటన కొద్దిరోజుల క్రితమే జరిగినప్పటికీ బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
నిందితులు ఈ ఘటనను మొబైల్‌లో చిత్రీకరించి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు పోక్సో చట్టం, 2012 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments