Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతా అయిపోయింది, ఇక మిగిలింది నియామకమే: మంత్రి వెల్లంపల్లి

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (22:41 IST)
తిరుమల శ్రీవారిని దేవదాయాశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు దర్సించుకున్నారు. ఆలయంలో టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికి మంత్రి కుటుంబానికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు.
 
ఆలయం వెలుపల మీడియాతో మంత్రి మాట్లాడారు. టిటిడి పాలకమండలికి సంబంధించిన పేర్లను ఇప్పటికే పరిశీలించాం. ఆశావహులందరూ చాలామందే ఉన్నారు. ముఖ్యమంత్రి వారిలో కొంతమంది పేర్లను ఖరారు  చేశారు.
 
అతి త్వరలోనే టిటిడి పాలకమండలి నియామకం పూర్తవుతుందని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. అలాగే కోవిడ్ మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టే విధంగా రాష్ట్రప్రజలపై స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్సించుకోవడం కోసం మరింత సంతోషంగా ఉందన్నారు మంత్రి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments