Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొఫెసర్ లక్ష్మిని వదిలిపెట్టేది లేదు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

గుంటూరులో గైనకాలజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే కారణమని తాము నమ్ముతున్నామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ కేసులో ఆమెను

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (13:09 IST)
గుంటూరులో గైనకాలజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే కారణమని తాము నమ్ముతున్నామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ కేసులో ఆమెను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అరెస్ట్ చేసి తీరుతామన్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... సంధ్యారాణి ఆత్మహత్య కేసులో లక్ష్మి, ఆమె భర్తలు పారిపోయారని, వారి మొబైల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుండటంతోనే పోలీసులు ట్రేస్ చేయలేకపోతున్నారని చెప్పిన ప్రత్తాపాటి సాధ్యమైనంత తొందర్లోనే లక్ష్మిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.
 
పోలీసుల విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న ఆమె ఏ విమానాలు ఎక్కకుండా లుకౌట్ నోటీసులు జారీచేసినట్టు మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. అమె ఎక్కడున్నా వెంటనే పోలీసులకు లొంగిపోవాలని, లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments