Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేర్ని నాని ప్రెస్‌మీట్... టిక్కెట్ ధరలపై నిర్ణయం తీసుకుంటాం

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (15:04 IST)
టిక్కెట్ల ధరలపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చేసిన విజ్ఞప్తిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీలో సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశంపై పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని నాని అన్నారు. 
 
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎంతో చర్చించి నిర్ణయిస్తామని ఈ విషయాన్ని సినీ పెద్దలకు స్పష్టం చేశామన్నారు. వరదల సమీక్ష, అసెంబ్లీకి సమావేశాలకు అనంతరం టిక్కెట్ ధరలపై నిర్ణయం తీసుకుంటామని నాని వెల్లడించారు. 
 
ప్రభుత్వంలో లోపాలు చూపితే సరి చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన సెక్రటేరియట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు వరద బాధితుల దగ్గరకెళ్లి ఆయన సతీమణి గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. 
 
భువనేశ్వరిని తిట్టారంటూ బాధితుల దగ్గర ఏడుపు ఎందుకని ప్రశ్నించారు. ఆమెను తాము ఏమీ అనలేదన్నారు. ‘నిన్ను తిడతాం గానీ... మీ ఇంట్లో వాళ్ళను ఎందుకు తిడతామన్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబును చీదరించుకుంటున్నారన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments