Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పం కోట బద్దలైంది, ఇక బాబును ఓడించడమే మిగిలింది... ఎవరు?

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (20:02 IST)
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఓటమి తరువాత వైసిపి టార్గెట్ చంద్రబాబును ఓడించడం. ఎమ్మెల్యేగా చంద్రబాబును ఓడించడానికి పావులు కదుపుతున్నారు. ఇప్పటి నుంచే సరైన అభ్యర్థిని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు.

 
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రానున్న ఎన్నికల్లో ఏకంగా చంద్రబాబుపై పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని నిలిపే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కడప జిల్లాలో రైల్వేకోడూరు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి.

 
మంత్రి పెద్దిరెడ్డి సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డి. రాజకీయ పాఠాలను మంత్రే నేర్పించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుపై నిలబెట్టి ఓడించాలన్నదే పెద్దిరెడ్డి స్కెచ్. పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ఇప్పటికే ఇందుకు సిద్థమయ్యారట. చంద్రబాబును ఈసారి ఎలాగైనా ఓడించాలన్న ప్లాన్ లో ముందుకు వెళుతున్నారట. మరి చూడాలి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments