Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధ సైకో చంద్రబాబు.. ప్యాకేజీ కళ్యాణ్ పిచ్చి కుక్కలా..?: జోగి రమేష్

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (11:10 IST)
ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వృద్ధ సైకో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిండు సభలో జగన్‌ను బోండా ఉమ పాతరేస్తా అన్నాడని జోగి రమేష్ ఫైర్ అయ్యాడు. 
 
టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అని అభివర్ణించారు. టీడీపీ తెలుగు వెన్నుపోటు పార్టీ కాదా అని నిలదీశారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. అధికారం కోసం చంద్రబాబు ఇంతగా దిగజారాలా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు సైకో మాటలు, సైకో భాష వాడతారని ధ్వజమెత్తారు. 
 
లోక జ్ఞానం లేని పప్పు జగన్‌పై కారు కూతలు కూస్తాడని.. ప్యాకేజీ కళ్యాణ్ పిచ్చి కుక్కలా మాట్లాడతాడని.. అతడు ప్యాకేజీ సైకో అని జోగి రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments