Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వాన్ని చాటిన ఏపీ మంత్రి అమరనాథ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రి అమరనాథ్ రెడ్డి తన మానవత్వాన్ని చాటారు. రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికి పలమనేరుకు వెళ్తుండగా, పుత్తూరు-చిత్తూరు మార్గంమధ్యలో ఆర్కేడిపేట వద్ద బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడి

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (18:46 IST)
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రి అమరనాథ్ రెడ్డి తన మానవత్వాన్ని చాటారు. రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికి పలమనేరుకు వెళ్తుండగా, పుత్తూరు-చిత్తూరు మార్గంమధ్యలో ఆర్కేడిపేట వద్ద బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన యువకులను గమనించిన మంత్రి అమరనాథరెడ్డి.. వెంటనే కారు దిగి  108 సమాచారం అందించారు. 
 
దగ్గర్లో ఉన్న కార్వేటినగర్ పిఎస్‌లో సమాచారం అందించి ఎస్సైని అలర్ట్ చేశారు. ప్రాథమిక చికిత్స కోసం మంత్రి అమరనాథరెడ్డి గాయపడిన వారిని పుత్తూరు ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. అలా అంబులెన్స్ ఎక్కించే వరకు గాయపడిన వారితోనే ఉన్న మంత్రి తర్వాత మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments