Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువుల కన్నా గూగుల్ మిన్న :: ఏపీ విద్యామంత్రి సురేష్

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (11:38 IST)
కాలం మారినా.. ఎంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ దారి గురించి చెప్పడానికి ఓ గురువు కావాల్సిందే. అంటే సమాజంలో గురువుకు ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానం ఉంది. అయితే, గూగుల్ వచ్చిన తర్వాత గురువులతో పనేముందని ఏపీ విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదీ కూడా టీచర్స్ డే రోజున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. 
 
ప్రకాశం జిల్లాలో మంగళవారం గురుపూజోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గురువులు కన్నా గూగూల్ మిన్న అంటూ వ్యాఖ్యానించారు. గూగులు వచ్చాక గురువుల అవసరం పెద్దా లేకుండా పోయిందన్నారు. గురువులకు తెలియని విషయాలు కూడా గూగుల్‍లో శోధిస్తే లభిస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం అందించిన ట్యాబుల్లో సమస్త సమాచారాన్ని బైజూస్ టెక్నాలజీ పొందుపరిచిందని వివరించారు. గురువుల స్థఆనంలో ఇపుడు గూగుల్ వచ్చిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments