Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ పనిని చూసుకోండి.. సజ్జలపై షర్మిల ఫైర్

Webdunia
సోమవారం, 6 నవంబరు 2023 (19:17 IST)
వైఎస్ కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిన కాంగ్రెస్‌తో చేతులు కలిపానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్టీపీ అధినేత షర్మిల ధీటుగా సమాధానం ఇచ్చారు. 
 
మొదట, నా పార్టీ గురించి అభిప్రాయాలు చెప్పకుండా మీ పనిని చూసుకోండి.. అంటూ ఫైర్ అయ్యింది. ఇంకా షర్మిల మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే షర్మిలతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించిన మొదటి వ్యక్తి సజ్జలే అని గుర్తు చేశారు. 
 
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభివృద్ధిలో వెనుకబడి ఉందని, తెలంగాణతో పోల్చి చూస్తే "సింగిల్‌ రోడ్డు, చీకటిలో ఆంధ్రా వుంటే.. డబుల్‌ రోడ్లతో తెలంగాణ వెలిగిపోతుందని కేసీఆర్ బహిరంగంగా విమర్శించారనే అంశాన్ని షర్మిల గుర్తు చేసారు. 
 
పొరుగు తెలుగు రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీల గురించి సలహాలు, అభిప్రాయాలు ఇవ్వడం కంటే తమ రాష్ట్ర అభివృద్ధి, ప్రగతిపై దృష్టి సారించాలని సజ్జలకు పరోక్షంగా షర్మిల సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments