Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ 23 నుంచి సూర్యలంకలో మిలటరీ శిక్షణ

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (08:32 IST)
నవంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ నాలుగో తేదీ వరకూ 12 రోజుల పాటు రక్షణ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. 
 
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిస్తున్నట్లు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీచేశారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ శిక్షణా కార్యక్రమాలు జరగనున్నాయి.
 
సూర్యలంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా కాల్పుల శిక్షణ జరగనుంది. రోజుకు రెండు పర్యాయాలకు పైగా కాల్పుల శిక్షణ ఉంటుంది. 6 నుంచి 8 ఎయిర్ క్రాఫ్ట్ లు పాల్గొననున్నాయి. 
 
శిక్షణ జరిగే సూర్యలంక చుట్టు పక్కల 100 కిలో మీటర్ల వరకూ ప్రమాదకరమని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (పొలిటికల్) ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments