Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు - కడప జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి

Webdunia
బుధవారం, 13 జులై 2022 (11:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, కడప జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ఆ రెండు జిల్లాల వాసులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
 
బుధవారం తెల్లవారుజామున ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ భూప్రకంపనల ధాటిలో గృహాల్లోని సామాగ్రి కిందపడటంతో ఆయా గృహాల వాసులు భయంతో వణికిపోతూ బయటకు పరుగులు తీశారు.
 
ముఖ్యంగా కడప జిల్లా బద్వేల్ మండలంలోనూ ఈ భూప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని మర్రిపాడు మండలంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments