Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు - కడప జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి

Webdunia
బుధవారం, 13 జులై 2022 (11:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, కడప జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ఆ రెండు జిల్లాల వాసులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
 
బుధవారం తెల్లవారుజామున ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ భూప్రకంపనల ధాటిలో గృహాల్లోని సామాగ్రి కిందపడటంతో ఆయా గృహాల వాసులు భయంతో వణికిపోతూ బయటకు పరుగులు తీశారు.
 
ముఖ్యంగా కడప జిల్లా బద్వేల్ మండలంలోనూ ఈ భూప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని మర్రిపాడు మండలంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమన్యు సింగ్ నటించిన సూర్యాపేట జంక్షన్ చిత్రం రివ్యూ

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments