Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు నామినేషన్ దాఖలు చేయనున్న మేకపాటి విక్రమ్ రెడ్డి

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (14:13 IST)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో మాజీమంత్రి మేకపాటి గౌతంరెడ్డి వారసుడుగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. 
 
రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రిగా ఉన్న మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెల్సిందే. దీంతో వైకాపా అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డికి వైకాపా అధినేత, ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ కేటాయించారు. దీంతో ఆయన గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
 
ఉదయం 11 గంటలకు నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారికి సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్రమంత్రులు, వైకాపా నేతలు పాల్గొనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో పోటీకి ప్రధానప్రతిపక్షమైన టీడీపీ దూరంగా ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments