Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికకు చిత్ర హింసలు... విముక్తి కల్పించిన ఐసీడీఎస్

Webdunia
ఆదివారం, 14 జూన్ 2020 (15:52 IST)
ఆభం శుభం తెలియని చిన్నారిని తల్లిదండ్రులు సాకలేక ఒ కుటుంబానికి అప్పగించగా ఇంటి యజమానులు బాలికకు నరకయాతన చూపిన హృదయ విదారక సంఘటన మేడ్చల్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్‌లోని రాజరాజేశ్వరి అపార్టుమెంట్లో ఓ ఇంట్లో బాలికను తల్లిదండ్రులు రూ.10 వేలకు అప్పగించారు. ఆ ఇంటి యజమానులు చిన్నారి అని కూడా కనికరం చూపకుండా తీవ్రంగా గాయపరిచి వెట్టి చాకిరి చేయిస్తు హింసించారు. అది గమనించిన స్థానికులు ఐసీడీఎస్, బాలల హక్కుల సంఘం నేతలకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఆ ఇంటికి ఐసీడీఎస్ అధికారులు, రాష్ట్ర బాలల హక్కుల సంఘం సభ్యురాలు రాగజ్యోతి ఆ ఇంటికి వెళ్లి బాలికకు విముక్తి కల్పించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments