Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు చనిపోయారు.. తండ్రి షాక్.. గుండెపోటుతో మృతి!

Webdunia
గురువారం, 24 జులై 2014 (13:38 IST)
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో తన ఇద్దరు పిల్లలు ప్రమాదంలో మరణించారన్న వార్త విన్న వెంటనే ఓ తండ్రి తల్లడిల్లిపోయాడు. అంతేకాదు.. ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యాడు. అంతేకాకుండా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో, అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. 
 
గురువారం మెదక్ జిల్లాలో స్కూలు బస్సును నాందేడ్ ప్యాసింజర్ ఢీకొన్న ఘటనలో ఇప్పటి వరకు 20 మంది విద్యార్థులు చనిపోయారు. వీరిలో కిష్టాపూర్‌కు చెందిన విద్యార్థులు రజియా, వహీద్ కూడా ఉన్నారు. వీరిద్దరూ గుండెపోటుకు గురైన వ్యక్తి పిల్లలు కావడం గమనార్హం.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments