Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ రైల్వే ఆసుపత్రిలో మెడ్‌ రోబో సేవలు

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (07:28 IST)
విశాఖ రైల్వే ఆసుపత్రిలో కోవిడ్‌ -19 రోగులకు మెడ్‌ రోబో సేవలు అందిస్తోంది. కోవిడ్‌ రోగులకు సేవ చేయడానికి డీజిల్‌ లోకో షెడ్‌ రోబోను మరింత మెరుగుపరిచినట్లు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

ఈ రోబోట్‌ సహాయంతో వైద్యులు, నర్సులు ఇతర వైద్య సిబ్బంది నోవెల్‌ కరోనా వైరస్‌ సంక్రమణను దూరంగా ఉండగలుగుతారని, మెడ్‌ రోబో ఒక ప్రత్యేకమైన మొబైల్‌ అనువర్తనం ద్వారా నిర్వహించబడుతుందని వివరించారు.

దీనికి వైఫై సౌకర్యం ఉందని, ఇంతకుముందు అందించిన ప్రాథమిక లక్షణాలతో పాటు, డిఎల్‌ఎస్‌ బృందం మెడ్‌ రోబోను కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్‌ చేశారని, రోగి, డాక్టర్‌, నర్సింగ్‌ సిబ్బంది మధ్య కమ్యూనికేషన్‌ కోసం వైఫై కెమెరాతో ఇరువైపులా మాట్లాడే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments