Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 రోజుల్లో పెళ్లి... పట్టపగలే యువకుడు దారుణ హత్య...

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (20:01 IST)
కడపలో ఓ యువకుడిని పట్టపగలే అత్యంత పైశాచికంగా నరికి చంపారు దుండగలు. అతడికి మరో 20 రోజుల్లో పెళ్లి కాబోతోంది. బుధవారం నాడు అతడు రైల్వే కోడూరు బస్సు స్టేషనులో బస్సు దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మాటువేసి వున్న దుండగలు అతడిపై ఆకస్మికంగా దాడి చేసి కత్తులతో నరికి హతమార్చారు.
 
వివరాల్లోకి వెళితే... హతుడి పేరు షేక్ అబ్దుల్. ఇతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రంజాన్ పండుగ సందర్భంగా బెంగళూరు నుంచి ఇంటికి బయల్దేరాడు. రైల్వే కోడూరు బస్సు స్టేషనులో బస్సు దిగి ఇంటికి వెళ్తూ వుండగా శ్రీకృష్ణ సినిమా థియేటర్ సమీపంలో కొందరు గుర్తు తెలియని దుండగలు అతడిపై హఠాత్తుగా దాడి చేసి హతమార్చారు. 
 
కాగా ఇతడికి తన మేనమామ కుమార్తెతో ఈ నెల 23న పెళ్లి జరగాల్సి వుంది. ఈ సమయంలో అతడిని హత్యకు గురవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతడి హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments