Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 రోజుల్లో పెళ్లి... పట్టపగలే యువకుడు దారుణ హత్య...

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (20:01 IST)
కడపలో ఓ యువకుడిని పట్టపగలే అత్యంత పైశాచికంగా నరికి చంపారు దుండగలు. అతడికి మరో 20 రోజుల్లో పెళ్లి కాబోతోంది. బుధవారం నాడు అతడు రైల్వే కోడూరు బస్సు స్టేషనులో బస్సు దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మాటువేసి వున్న దుండగలు అతడిపై ఆకస్మికంగా దాడి చేసి కత్తులతో నరికి హతమార్చారు.
 
వివరాల్లోకి వెళితే... హతుడి పేరు షేక్ అబ్దుల్. ఇతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రంజాన్ పండుగ సందర్భంగా బెంగళూరు నుంచి ఇంటికి బయల్దేరాడు. రైల్వే కోడూరు బస్సు స్టేషనులో బస్సు దిగి ఇంటికి వెళ్తూ వుండగా శ్రీకృష్ణ సినిమా థియేటర్ సమీపంలో కొందరు గుర్తు తెలియని దుండగలు అతడిపై హఠాత్తుగా దాడి చేసి హతమార్చారు. 
 
కాగా ఇతడికి తన మేనమామ కుమార్తెతో ఈ నెల 23న పెళ్లి జరగాల్సి వుంది. ఈ సమయంలో అతడిని హత్యకు గురవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతడి హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments