Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోల వార్నింగ్

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (12:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోయిస్టులు బెదిరింపు లేఖ పంపారు. బాక్సైట్ అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని,  ఈ చర్యలను తక్షణం ఆపాలంటూ మావోలు రాసిన లేఖలో హెచ్చరించారు. 
 
ముఖ్యంగా, లేట్ రైట్ మైనింగ్ ముసుగుల బాక్సైట్ అక్రమ తవ్వకాలను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జీకే వీధి మండలం చాపరాతిపాలెంలో జరుగుతున్న మైనింగ్‌ను తక్షణం నిలుపుదల చేయాలని, అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మన్యం ప్రాంతాన్ని వీడి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. 
 
తమ హెచ్చరికలను పట్టించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని మావోలు హెచ్చరించారు. గతంలో సివేరి సోమ, కిడారి సర్వేశ్వర రావుల తరహాలోనే ప్రజా కోర్టులో ప్రజలు శిక్షిస్తారని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments