Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబును చంపేందుకు మావోయిస్టుల రెక్కీ.. ఢిల్లీ నిఘా వర్గాల వెల్లడి

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని హత్య చేసేందుకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఈ రెక్కీ జరిగినట్టు ఢిల్లీ నిఘా వర్గాలు వెల్లడించాయి.

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (13:11 IST)
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని హత్య చేసేందుకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఈ రెక్కీ జరిగినట్టు ఢిల్లీ నిఘా వర్గాలు వెల్లడించాయి. 
 
ముఖ్యంగా ఢిల్లీలోని ఏపీ భవన్ పరిసర ప్రాంతాల్లో ఈ రెక్కీ నిర్వహించారని, దీనికి కారణం ఆ ప్రాంతంలో భద్రతా లోపాలు ఉన్నాయని తెలిపింది. అందువల్లే ఏపీ భవన్ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు తచ్చాడినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 
 
ఇప్పటివరకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించారనీ, మీడియా ముసుగులో దాడి జరగవచ్చని ఢిల్లీ పోలీసు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, రెక్కీ నిర్వహణ కోసం ఎంతమంది పాల్గొన్నారనే విషయాలపై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments