Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేదురుమల్లి కాన్వాయ్‌పైపై దాడి కేసులో మావోయిస్టుకి రిమాండ్!

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (12:46 IST)
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడి కేసులో మావోయిస్టు నేత దీపక్ అలియాస్ వెంకటేశ్వర రావుకు మేజిస్ట్రేట్ రిమాండ్‌కు తరలించారు. దీంతో దీపక్ను నెల్లూరు పోలీసులు స్థానిక సెంట్రల్ జైలుకు తరలించారు. ఓ కేసులో నిందితుడిగా కోల్కతా జైల్లో ఉన్న దీపక్ను పీటీ వారెంట్పై పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు.  
 
2007 సెప్టెంబర్ నెలలో శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ అందజేసే డాక్టరేట్ అందుకునేందుకు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, ఆయన భార్య అప్పటి మంత్రి ఎన్.రాజ్యలక్ష్మి తమ కాన్వాయిలో ఇంటి నుంచి బయలుదేరగా, వాకాడు సమీపంలో ఆయన కాన్వాయ్‌పై మావోయిస్టులు మందుపాతరతో పేల్చిన విషయం తెల్సిందే. ఈ పేలుడులో కారు డ్రైవర్తోపాటు మరో ఇద్దరు మరణించారు. మరికొంతమంది గాయపడగా, నేదరుమల్లి దంపతులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments