Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ తెదేపా నేతను చంపింది నేనే... లొంగిపోయిన వైసీపి నాయకుడు

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (17:09 IST)
పాత కక్షలు ఇప్పుడు చెలరేగుతున్నాయా అనే సందేహం వస్తోంది. ఇరు ప్రధాన పార్టీలకు చెందినవారు ఇటీవలి కాలంలో ఘర్షణ పడటం కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఇవి హత్యకు దారి తీస్తున్నాయి. మంగళవారం నాడు మంగళగిరిలో దారుణ హత్యకు గురైన తెలుగుదేశం నేతను చంపిందెవరో తెలుసుకునేలోపుగా తామే హత్య చేశామంటూ వైసీపికి చెందిన నేత శ్రీనివాసరావు యాదవ్ పోలీసుల ఎదుట తన అనుచరులతో లొంగిపోవడం కలకలం సృష్టిస్తోంది. 
 
వివరాలను చూస్తే... మంగళగిరి ద్వారకానగర్‌కి చెందిన 40 ఏళ్ల ఉమా యాదవ్ గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడు ఇటీవలే గౌతమబుద్ధ రోడ్డు సమీపంలో ఓ ఆఫీసును నిర్మించాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో పని ముగించుకుని ఇంటికి వస్తుండగా శ్రీనివాసరావు యాదవ్, అతడి అనుచరులు కొందరు ఉమపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments