Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ తెదేపా నేతను చంపింది నేనే... లొంగిపోయిన వైసీపి నాయకుడు

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (17:09 IST)
పాత కక్షలు ఇప్పుడు చెలరేగుతున్నాయా అనే సందేహం వస్తోంది. ఇరు ప్రధాన పార్టీలకు చెందినవారు ఇటీవలి కాలంలో ఘర్షణ పడటం కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఇవి హత్యకు దారి తీస్తున్నాయి. మంగళవారం నాడు మంగళగిరిలో దారుణ హత్యకు గురైన తెలుగుదేశం నేతను చంపిందెవరో తెలుసుకునేలోపుగా తామే హత్య చేశామంటూ వైసీపికి చెందిన నేత శ్రీనివాసరావు యాదవ్ పోలీసుల ఎదుట తన అనుచరులతో లొంగిపోవడం కలకలం సృష్టిస్తోంది. 
 
వివరాలను చూస్తే... మంగళగిరి ద్వారకానగర్‌కి చెందిన 40 ఏళ్ల ఉమా యాదవ్ గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడు ఇటీవలే గౌతమబుద్ధ రోడ్డు సమీపంలో ఓ ఆఫీసును నిర్మించాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో పని ముగించుకుని ఇంటికి వస్తుండగా శ్రీనివాసరావు యాదవ్, అతడి అనుచరులు కొందరు ఉమపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments