Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపి.. తానూ తనువు చాలించిన భర్త

కడప జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆవేశం భార్య నిండు ప్రాణాలు తీసింది. ఆ తర్వాత తాను చేసిన తప్పు తెలుసుకుని తనుకూడా తనువు చాలించాడు ఆ భర్త. మరోవైపు తల్లిదండ్రులను కోల్పోయిన వారి బిడ్డ ఇపుడు అనాథగ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (10:44 IST)
కడప జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆవేశం భార్య నిండు ప్రాణాలు తీసింది. ఆ తర్వాత తాను చేసిన తప్పు తెలుసుకుని తనుకూడా తనువు చాలించాడు ఆ భర్త. మరోవైపు తల్లిదండ్రులను కోల్పోయిన వారి బిడ్డ ఇపుడు అనాథగా మారిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కడప జిల్లా వేముల మండలం నల్లచెరవుపల్లిలో రామాంజనేయులు అతని భార్య కవిత దంపతులు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ వచ్చారు. కొంతకాలంగా కవితపై అనుమానం పెంచుకున్న రామాంజనేయులు ఆమెను వేధించసాగాడు. ఈ క్రమంలో మంగళవారం పీకల వరకు మద్యం సేవించి వచ్చిన ఆయన... తెల్లవారుజామున ఆమెను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. 
 
అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారి ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మారాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థాలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments