Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యమీద కోపం.. అనుమానం.. పిల్లలను కెనాల్‌లో పడేసి..

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (22:30 IST)
భార్యమీద కోపంతో పిల్లలను కెనాల్‌లో పడేసి హతమార్చాడో తండ్రి. ఈ దారుణం తాడేపల్లి మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. భార్య మీద అనుమానంతో  ముక్కు పచ్చలారని తన పిల్లలను కుంచనపల్లిలోని బకింగ్‌హాం కెనాల్‌లో పడేశాడు.
 
తమ పిల్లలు జోష్ణ (6) షణ్ముఖ వర్మ (4) నిన్నటి నుంచి కనిపించడం లేదని పెద్దకాకాని పోలీస్ స్టేషన్‌లో తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తండ్రే పిల్లలను చంపేసినట్టు వారి విచారణలో తెలిపింది.
 
గజ ఈతగాళ్ల సహాయంతో బకింగ్ హామ్ కెనాల్‌లో సెర్చ్ చేయగా.. ఇద్దరి చిన్నారుల మృతదేహాలు దొరికాయి. దీనిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments