Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.8లక్షలు పందెం కట్టాడు.. టీడీపీ ఓడిపోయిందని పురుగుల మందు తాగేశాడు..

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (15:16 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపును నమోదు చేసుకుంటుందని.. రూ.8లక్షల పందెం కట్టిన వ్యక్తి మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి ఉండ్రాజవరం మండలం వెలివెన్ను గ్రామానికి చెందిన కంఠంనేని వీర్రాజు (40) అనే వ్యక్తి.. తెలుగుదేశం గెలుస్తుందని ఎనిమిది లక్షల రూపాయలు పందెం కాశాడు. 
 
కానీ తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అలాగే వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ నేత ఒకరు తన ఆస్తిని మొత్తం బెట్టింగ్ వేస్తానని చెప్పడం ఫలితాలకు ముందు హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలోనే నేతల బెట్టింగులు ఊపందుకున్నాయి. ఈ బెట్టింగ్‌లకే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments