Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని 27ఏళ్ల వ్యక్తి మృతి

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (18:30 IST)
Egg fried rice
ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్లొద్దని.. బయటి ఆహారం వర్షాకాలంలో తీసుకోవద్దని ఎన్ని నీతులు చెప్పినా.. టేస్ట్ కోసం జనం ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ల వెంట తిరుగుతున్నారు. దీంతో భారీ మూల్యం చెల్లించుకోకతప్పట్లేదు. 
 
నిన్నటికి నిన్న షవర్మా తిని ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని ఓ 27 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి రూరల్ కాలూరులో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. నరేంద్ర అనే యువకుడు ఓ దుకాణంలో ఎగ్ ప్రైడ్ రైస్ తిన్నాడు. ఆపై అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments