Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట్రిమోనీ ముసుగులో మస్కా కొట్టాడు.. చివరికి..?

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (11:48 IST)
విశాఖలో మాట్రిమోనీ ముసుగులో మస్కా కొట్టిన ఘటన వెలుగుచూసింది. రెండో వివాహం కోసం ప్రొఫైల్ పెట్టిన మహిళలే టార్గెట్‌గా.. వెబ్‌సైట్‌లో పెట్టిన వివరాల ఆధారంగా మోసాలకు పాల్పడుతున్నారు నైజీరియన్లు. విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నట్లు చెప్తూ పరిచయం చేసుకుంటున్న కేటుగాళ్లు. 
 
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి కస్టమ్స్ అధికారులు అంటూ ఇంకొకరితో ఫోన్ చేయించడం.. టాక్స్ కడితే విడిచి పెట్టేస్తానంటూ లక్షలు గుంజేస్తున్న వైనం బయటపడింది. విశాఖలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మధురవాడకు చెందిన ఒక ముస్లిం యువతికి కొన్నాళ్ల కిందట వివాహమైంది. 
 
రెండేళ్ల పాప వుంది. భర్తతో విభేదాలు రావడంతో విడిపోవాలని నిర్ణయించింది. రెండో పెళ్లి కోసం తన ప్రొఫైల్ ఒక మ్యాట్రీమోనీ డాట్‌కామ్‌లో అప్‌లోడ్ చేశారు. సంబంధిత వెబ్ సైట్ ఆమె వివరాలను చూసిన కేటుగాళ్లు.. నెలరోజుల కిందట ఆమెకు ఫోన్ చేశారు. 
 
దుబాయ్‌లో వుంటానని నమ్మబలికాడు. గిఫ్టులు కస్టమ్స్ అంటూ డబ్బులు పంపమని.. మోసం చేశాడు. సదరు మహిళ డబ్బు పంపాక ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అప్పుడే తాను మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments