Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురు వైకాపా నేతలను లేపేస్తే రూ.50 లక్షల రివార్డు : మల్లాది వాసు

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (17:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన మంత్రులు, సీనియర్ నేతకు తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికార తెరాస కౌన్సిలర్ ఒకరు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ మంత్రి కొడాలి నాని, వైకాపా పంచన చేరిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైకాపా నేత అంబటి రాంబులను భౌతికంగా లేకుండా చేస్తే (చంపేస్తే) రూ.50 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. 
 
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్‌గా మల్లాది వాసు కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు నేతలు మదపుటేనుగుల్లా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు చంపేందుకు ఒక ఆపరేషన్ స్టార్ట్ చేయాలని, ఇందుకోసం అవసరమైతే రూ.50 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. 
 
కమ్మ సంఘం వన సమారాధనల్లో మల్లాది వాసు ఈ సంచలన కామెంట్స్ చేశారు. ఒకపుడు కమ్మవారికి ధైర్యంగా ఉన్న పరిటాల రవిని చంపేరాని, ఇందుకోసం మొద్దు శీనును వాడుకున్నారన్నారు. పరిటాల రవి ఇపుడు జీవించివుండి వుంటే ఈ పరిస్థితి వచ్చేదికాదన్నారు. మాటిమాటికి నోరు జారుతున్న ఈ ముగ్గురి ఆట కట్టించేందుకు కమ్మ పెద్దలందరూ ఓ ప్రణాళిక చేపట్టాలంటూ సూచన చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments