Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఓటమికి మలేరియా కూడా ఓ కారణం... శిల్పా మోహన్ రెడ్డి

భారీ ఆశలు పెట్టుకుని నంద్యాల ఉపఎన్నికల బరిలో నిలబడి... ఈ ఫలితం వచ్చే 2019 ఎన్నికలకు రిఫరెండం అంటూ చెప్పుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. భూమా బ్రహ్మానంద రెడ్డి 11వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి శిల్పాపై 20 వేల పైచిలుకు మె

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (12:09 IST)
భారీ ఆశలు పెట్టుకుని నంద్యాల ఉపఎన్నికల బరిలో నిలబడి... ఈ ఫలితం వచ్చే 2019 ఎన్నికలకు రిఫరెండం అంటూ చెప్పుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. భూమా బ్రహ్మానంద రెడ్డి 11వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి శిల్పాపై 20 వేల పైచిలుకు మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.
 
ఈ నేపధ్యంలో శిల్పా మోహన్ రెడ్డిని విలేకరులు చుట్టుముట్టి ప్రశ్నలు సంధించారు. మీ ఓటమికి కారణాలు ఏమిటని అడిగినప్పుడు... తెదేపా విపరీతంగా డబ్బులు పంచిందనీ, ఓటుకు 2 వేల నుంచి 5 వేల వరకూ పంచారు. అంతేకాదు... దేవాలయాలు, మసీదులు, స్మశానాలకు డబ్బు మంజూరు చేశారు. విపరీతంగా ధన ప్రవాహం జరిగింది. 
 
ఇంకా నేను మలేరియా బారిన పడి 20 రోజుల పాటు బయటకు రాలేకపోయాను. ఇది కూడా నా ఓటమికి ఓ కారణం. అంతేకాదు... భూమా నాగిరెడ్డిపై వున్న సానుభూతి కూడా పనిచేసింది. ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని విమర్శించినదేమీ ఇక్కడ పనిచేయలేదు" అని చెప్పుకొచ్చారు శిల్పా మోహన్ రెడ్డి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments