Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుదూద్: చంద్రబాబుకు మహేష్ డాడ్ కృష్ణ రూ.50లక్షల చెక్!

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (19:41 IST)
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం సినీనటులు కృష్ణ దంపతులు రూ.50 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. సచివాలయంలో చంద్రబాబును కలిసిన కృష్ణ దంపతులు టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు ప్రకటించిన రూ.25లక్షలను, తమ విరాళం మరో రూ.25లక్షలను కలిపి మొత్తం రూ. 50లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. ఇదే సమయంలో, అమర్ రాజా బ్యాటరీస్ తరపున రూ. కోటి చెక్కును చంద్రబాబుకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అందజేశారు. 
 
అనంతరం కృష్ణ మాట్లాడుతూ.. తుపాను వల్ల విశాఖకు తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా వాదులందరు ముందుకు వచ్చి... తుపాను బాధితులను ఆదుకోవడానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మహేష్ హాంకాంగ్‌లో ఉన్నందున రాలేకపోయాడని కృష్ణ వెల్లడించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments