Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివుని సన్నిధిలో మరోసారి వార్తల్లోకెక్కిన గాలిజనార్థన్ రెడ్డి...ఎలా..?

ప్రముఖ పారిశ్రామికవేత్త గాలిజనార్థన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి దర్శనం కోసం గంటల తరబడి సామాన్య భక్తులు క్యూలైన్లలో వేచి ఉంటే గాలిజనార్థన్ రెడ్డి మాత్రం కుటుంబ సమేతంగా గంటకుపైగా ఆలయంలో గడపటం తీవ్ర వి

Webdunia
మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (16:06 IST)
ప్రముఖ పారిశ్రామికవేత్త గాలిజనార్థన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి దర్శనం కోసం గంటల తరబడి సామాన్య భక్తులు క్యూలైన్లలో వేచి ఉంటే గాలిజనార్థన్ రెడ్డి మాత్రం కుటుంబ సమేతంగా గంటకుపైగా ఆలయంలో గడపటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గాలిజనార్థన్ రెడ్డిని దగ్గరుండి మరీ స్థానికంగా ఉన్న బిజెపి నేత కోలా ఆనంద్ తీసుకెళ్ళడం, దేవస్థానం అధికారులు వారిస్తున్నాసరే స్వామివారు, అమ్మవారి చెంత గంటల తరబడి నిలబెట్టి సామాన్య భక్తులకు అసౌకర్యం కలిగించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 
 
కోలా ఆనంద్ స్థానిక బిజెపి నేత కావడంతో పాటు దేవదాయశాఖా మంత్రి మాణిక్యాలరావుకు అత్యంత సన్నిహితుడు కావడంతో దేవస్థానం ఈఓ భ్రమరాంబ కూడా చూసీచూడనట్లు వదిలేశారు. గాలి జనార్థన్ రెడ్డి కంటే ముందు చాలామంది ప్రముఖులు వచ్చినా విఐపి క్యూలైన్‌లో దర్శనానికి పంపకుండా ఆపేశారు ఈఓ భ్రమరాంబ. బిజెపి నేత కోలా ఆనంద్ వచ్చిన తరువాత మాత్రం క్యూలైన్ వద్ద నుంచి దూరంగా వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments