Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు జులాయి.. మందలించిన తండ్రి.. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (11:05 IST)
కొడుకు తీరుపై విసిగిపోయిన తల్లి మనస్తాపానికి గురైంది. అంతే మేడమీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటవ మహబూబ్ నగర్ జిల్లా భూత్ పూర్ మండలం తాటికొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాటికొండ గ్రామం, చిత్రపురం కాలనీలో నివాసం వుంటున్న పేటా పెంటయ్య, మౌనిక దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె వుంది. 
 
పెంటయ్య డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కుమారుడు మాత్రం జులాయిగా తిరుగుతూ కాలం గడిపాడు. ఈ వ్యవహారంపై కొడుకు పనీపాటా లేకుండా జులాయిగా తిరగడంపై మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం నెలకొంది. 
 
నిత్యం ఈ వ్యవహారాన్ని కళ్లారాజూస్తున్న తల్లి మనస్తాపానికి లోనైంది. కొడుకు తీరుతో విసిగిపోయి మేడ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments