Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు జులాయి.. మందలించిన తండ్రి.. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (11:05 IST)
కొడుకు తీరుపై విసిగిపోయిన తల్లి మనస్తాపానికి గురైంది. అంతే మేడమీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటవ మహబూబ్ నగర్ జిల్లా భూత్ పూర్ మండలం తాటికొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాటికొండ గ్రామం, చిత్రపురం కాలనీలో నివాసం వుంటున్న పేటా పెంటయ్య, మౌనిక దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె వుంది. 
 
పెంటయ్య డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కుమారుడు మాత్రం జులాయిగా తిరుగుతూ కాలం గడిపాడు. ఈ వ్యవహారంపై కొడుకు పనీపాటా లేకుండా జులాయిగా తిరగడంపై మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం నెలకొంది. 
 
నిత్యం ఈ వ్యవహారాన్ని కళ్లారాజూస్తున్న తల్లి మనస్తాపానికి లోనైంది. కొడుకు తీరుతో విసిగిపోయి మేడ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments