Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమిలిచ్చే రైతుల్లో ఒక్కరికి అన్యాయం జరిగినా రాజీనామా : కొనకళ్ల

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (12:46 IST)
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు భూములిచ్చే రైతుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణ ప్రకటించారు. ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కలకలం సృష్టించాయి. 
 
కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పోర్టు అభివృద్ధి కోసం ప్రభుత్వం భూసేకర చేపట్టింది. అయితే, పోర్టుకు సమీపంలో ఉన్న ఆరు గ్రామాల రైతులు సర్కారీ భూసేకరణకు అంగీకరించేది లేదని, పోర్టు కోసం భూములివ్వబోమని తేల్చి చెపుతూ హుసేనీపాలెం వద్ద ఆందోళనకు దిగారు. 
 
ఈ విషయం తెలుసుకున్న ఎంపీ కొనకళ్ల అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడారు. భూములిచ్చే రైతులకు నిబంధనల మేరకు పరిహారం ఇస్తామన్నారు. పరిహారం పంపిణీలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు తమ ఆందోళనను విరమించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?