Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ వీడియో తీసి నదిలోకి దూకి ప్రేమికులు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (12:15 IST)
సెల్ఫీ వీడియో తీసి నదిలోకి దూకి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే... బొబ్బిలికి చెందిన యువకుడు రాకేష్‌, కురుపాంకు చెందిన యువతి గాయత్రి ప్రేమించుకున్నారు.
 
ప్రేమించి, పెళ్లి చేసుకున్న తమను వేధించవద్దంటూ.. వాట్సప్‌ వీడియోలను విడుదల చేసి ప్రేమికులు అదృశ్యమయ్యారు. రెండు రోజుల నుంచి గాయత్రి, రాకేష్‌ కనిపించకుండాపోయారు. బుధవారం స్పిల్‌వేకు దగ్గరలో నాగావళి డ్యామ్‌కి 200 మీటర్ల దూరంలో గాయత్రి, రాకేష్‌ల మృతదేహాలు కనిపించాయి.
 
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మొబైల్‌లో ప్రేమికులు తీసిన సెల్ఫీ వీడియోను గుర్తించారు. వీడియోలో... ''కలిసి జీవించలేం, కనీసం కలిసి మరణిద్దాం అని, ప్రేమజంట చున్నీతో ఒకరినొకరు కట్టుకున్నారు. 
 
తాము ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నప్పటికీ తమ ముఖంలో భయం లేదు అని చెప్పి తోటపల్లి బ్యారేజి వద్ద నాగావళి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు'' ఘటనా స్థలానికి ప్రేమికుల కుటుంబ సభ్యులు చేరుకున్నారు. మృతదేహాలను చూసి రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments