Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోనేటి గట్టుపై ప్రేమజంట ఆత్మహత్య.. విషం తాగి తిరిగిరాని లోకాలకు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 19 జనవరి 2016 (11:17 IST)
ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ ప్రేమ జంట కోనేటి గట్టుపై విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. కులాలు వేరుకావడంతో పెద్దలు వారి ప్రేమకు అడ్డుతగిలారు. దీంతో ఆ ప్రేమ జంట నార్కెట్‌పల్లి మండలం అక్కినపల్లి గ్రామంలోని రామాలయం పక్కనే ఉన్న కోనేరు వద్ద విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమికులను నల్లగొండ మండలం దోమలపల్లికి చెందిన రమేష్, ప్రసన్నలుగా గుర్తించారు. 
 
రమేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ప్రసన్న ఇంటర్ ఫైనలియర్ చదువుతోంది. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. అందుకే ఈ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments