Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మద్యం షాపులకు లాటరీ: లక్కీగా 10 మద్యం షాపులు దక్కించుకున్న మాజీ ఎంపి కుమార్తె

ఐవీఆర్
మంగళవారం, 15 అక్టోబరు 2024 (15:42 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులకు సోమవారం లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసారు. ఈ ఎంపికలో కోట్లకొద్ది ధనం పెట్టి దరఖాస్తులు పెట్టుకున్నారు ఆశావహులు. మద్యం షాపుల లాటరీలో లక్కీగా నంద్యాల దివంగత మాజీ ఎంపి, పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి కుమార్తె ఏకంగా 10కి పైగా షాపులు దక్కించుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 6, అనంతపురంలో 4, పీలేరులో ఒకటి, కర్నూలులో ఒకటి ఆమె ఖాతాలో వేసుకున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద ఈ స్థాయిలో ఒక్కరినే ఇలా అదృష్టం వరించడం చర్చనీయాంశమవుతోంది.
 
మరోవైపు రాష్ట్రమంత్రి నారాయణ తన అనుచరుల కోసం రూ. 2 కోట్లతో 100 దరఖాస్తులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దరఖాస్తుల్లో ముగ్గురిని అదృష్టం వరించినట్లు చెబుతున్నారు. మొత్తమ్మీద పూర్తి వివరాలు బయటకు వస్తే.. ఇంకా ఎంతమంది అదృష్టవంతులను ఈ మద్యం షాపులు వరించాయో తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments