ఏపీలో మద్యం షాపులకు లాటరీ: లక్కీగా 10 మద్యం షాపులు దక్కించుకున్న మాజీ ఎంపి కుమార్తె

ఐవీఆర్
మంగళవారం, 15 అక్టోబరు 2024 (15:42 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులకు సోమవారం లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసారు. ఈ ఎంపికలో కోట్లకొద్ది ధనం పెట్టి దరఖాస్తులు పెట్టుకున్నారు ఆశావహులు. మద్యం షాపుల లాటరీలో లక్కీగా నంద్యాల దివంగత మాజీ ఎంపి, పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి కుమార్తె ఏకంగా 10కి పైగా షాపులు దక్కించుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 6, అనంతపురంలో 4, పీలేరులో ఒకటి, కర్నూలులో ఒకటి ఆమె ఖాతాలో వేసుకున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద ఈ స్థాయిలో ఒక్కరినే ఇలా అదృష్టం వరించడం చర్చనీయాంశమవుతోంది.
 
మరోవైపు రాష్ట్రమంత్రి నారాయణ తన అనుచరుల కోసం రూ. 2 కోట్లతో 100 దరఖాస్తులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దరఖాస్తుల్లో ముగ్గురిని అదృష్టం వరించినట్లు చెబుతున్నారు. మొత్తమ్మీద పూర్తి వివరాలు బయటకు వస్తే.. ఇంకా ఎంతమంది అదృష్టవంతులను ఈ మద్యం షాపులు వరించాయో తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments