Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రిస్తున్న వారిపైకి దూసుకొచ్చిన లారీ.. ఇద్దరి మృతి

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (10:33 IST)
విజయవాడ రాణిగారితోట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున వారిధి వద్ద నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకొచ్చింది. ఈ సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
చేపల లోడుతో బెంజిసర్కిల్ నుంచి లారీ గుంటూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో హైవే మార్గం అనుకుని డ్రైవర్ వారధికి అనుసంధానంగా ఉన్న వేరొక రూట్ లోకి లారీని తీసుకెళ్లాడు. ముందుకు వెళ్లిన తర్వాత ఆ రూటు హైవేకు వెళ్లేది కాదని ఒక్కసారిగా లారీ ని పక్కకు తిప్పాడు. 
 
దీంతో అక్కడే నిద్రిస్తున్నవారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో కోటేశ్వరమ్మ(55), సుబ్రహ్మణ్యం(6) ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుందని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments