Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఘన విజయం: శైలజానాథ్ - ఫక్కున నవ్విన శ్రీవారి భక్తులు

తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ నేత శైలజానాథ్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్ వైభవం వస్తుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అటు దేశంలోను, ఇటు ఎపిలోను గెలుపొ

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (16:47 IST)
తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ నేత శైలజానాథ్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్ వైభవం వస్తుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అటు దేశంలోను, ఇటు ఎపిలోను గెలుపొందడం ఖాయమని శైలజానాథ్ అన్నారు. 
 
శైలజానాథ్ ఇలా చెబుతుండగా పక్కనే ఉన్న కొంతమంది భక్తులు పకపకా నవ్వుతూ కనిపించారు. దీంతో శైలజానాథ్ మాత్రం వాటిని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇప్పటివరకు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో ప్రజలకు బాగా అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎంతో అనుకూలంగా ఉంటాయన్నారు శైలజానాథ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments