Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఘన విజయం: శైలజానాథ్ - ఫక్కున నవ్విన శ్రీవారి భక్తులు

తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ నేత శైలజానాథ్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్ వైభవం వస్తుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అటు దేశంలోను, ఇటు ఎపిలోను గెలుపొ

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (16:47 IST)
తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ నేత శైలజానాథ్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్ వైభవం వస్తుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అటు దేశంలోను, ఇటు ఎపిలోను గెలుపొందడం ఖాయమని శైలజానాథ్ అన్నారు. 
 
శైలజానాథ్ ఇలా చెబుతుండగా పక్కనే ఉన్న కొంతమంది భక్తులు పకపకా నవ్వుతూ కనిపించారు. దీంతో శైలజానాథ్ మాత్రం వాటిని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇప్పటివరకు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో ప్రజలకు బాగా అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎంతో అనుకూలంగా ఉంటాయన్నారు శైలజానాథ్.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments