Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పై ట్విట్ చేసిన నారా లోకేష్..!! ఏమన్నారు?

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (12:58 IST)
హుదూద్ బాధితుల కోసం ఖర్చు పెడతానన్న సొమ్ము ఎక్కడ ఖర్చు పెట్టారో జగన్ చెప్పాలని పై టీడీపీ యువనేత నారా లోకేష్ ట్విట్టర్లో ప్రశ్నించారు. హుదూద్ తుపాన్ బాధితుల సహాయార్థం జగన్ రూ. 50 లక్షలు ఇస్తామని గతంలో ప్రకటించారని లోకేష్ అన్నారు. 
 
ఆ డబ్బును ఎప్పుడు ఖర్చు పెట్టారు? ఎక్కడ ఖర్చు పెట్టారో? వెల్లడించాలని డిమాండ్ చేశారు. శాస్త్ర సాంకేతికతను వినియోగించుకుని సోషల్ మీడియాను వాడుకోవడంలో నారా లోకేష్ ముందుంటున్నారు. వైరి పక్ష నేతలైన కేసీఆర్, జగన్ లపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తెలంగాణలో తెలుగుదేశం తరపున పాగా వేయాలనుకుంటున్న లోకేష్ కు సోషల్ మీడియాపై మంచి పట్టు ఉంది. అందుకే మోడీ బాటలో నడుస్తూ దొరికిన సాంకేతికతతో వైరి వర్గాలపై విరుచుకుపడుతుంటారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments