Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ తిరగబడితే వైసీపీ ఉండలేదు:నారా లోకేశ్

Webdunia
బుధవారం, 10 జులై 2019 (06:48 IST)
ప్రజా సంక్షేమం కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఎత్తేస్తే.. ప్రజలు జగన్ నూ ఎత్తేస్తారన్నారు మాజీ మంత్రి లోకేశ్.
గన్నవరం మండలం హనుమాన్ జoక్షన్ సీతారాంపురం వద్ద పట్టిసీమ నీటికి లోకేశ్ హారతి ఇచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తాను పట్టిసీమకు వ్యతిరేకమని గతంలో స్వయంగా అసెంబ్లీ లో చెప్పిన జగన్.. ఇప్పుడు పట్టిసీమపై ప్రజలకు క్షమాపణ చెపుతారా? అని ప్రశ్నించారు. అమ్మఒడి ఎవరికి ఇవ్వాలో మంత్రులకే అవగాహన లేదన్నారు. రాయలసీమ లో విత్తనాలు ఇవ్వకుండా రైతు దినోత్సవం చేశారన్నారు. 
 
అధికారంలోకి వచ్చిన తర్వాత  45 రోజుల్లో జగన్ అనేక యూ టర్న్ లు తీసుకున్నారన్నారు లోకేశ్. రాష్ట్రంలో అన్ని నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ చేస్తున్న దాడులు ఆపాలని హెచ్చరించారు. టీడీపీ తిరగ బడితే గ్రామాల్లో  వైసీపీ వాళ్ళు ఉండలేరన్నారు లోకేశ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments