కంపెనీలను జగన్ పో..పో... తెలంగాణ రా..రా: లోకేష్

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (08:43 IST)
తుగ్లక్ పాలన గురించి చదువుకున్నాం..జగ్లక్ పాలన చూస్తున్నామని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ ఢిల్లీ వెళ్లడం వల్ల వృథా ఖర్చు తప్ప ప్రయోజనం లేదన్నారు.

ఉద్యమం చేస్తున్నవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే ఒక్క జీవోతో కేసులన్నీ ఎత్తేస్తామన్నారు. రాయిటర్స్‌పై ఎల్లో మీడియా అంటూ విష ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

కంపెనీలను జగన్ పో..పో అంటుంటే..తెలంగాణ రా..రా అంటోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments