Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు 14న లోక్ అదాలత్

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (07:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో డిసెంబరు 14న జరిగే జాతీయ లోక్  ఆధాలత్  కు సంబంధించిన కేసుల పరిష్కారానికి డిసెంబరు 2 ,సోమవారం నుండి హైకోర్టులో ముందస్తు బెంచీలు ఏర్పాటుచేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సెక్రటరీ యం. వి.రమణకుమారి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
 
హైకోర్టులో పెండింగులో ఉన్న మోటారు వాహన ప్రమాద సంబంధ అప్పీళ్ళు , సర్వీస్ రిట్స్, పెన్షన్ రిట్స్, రెవెన్యూ కేసులు , ల్యాండ్ ఎక్విజిషన్ అప్పీళ్ళు , చెక్ బౌన్స్ అప్పీళ్సు, కుటుంబ తగాదాలు, రాజీపడదగిన క్రిమినల్ అప్పీళ్ళు, ఎపిఎస్ఆర్టీసీకి సంబంధించిన అన్ని రిట్స్, మనీ అప్పీళ్ళు, బ్యాంక్, చిట్ ఫండ్  కేసులకు సంబంధించిన అప్పీళ్ళు మొదలైన కేసులు జాతీయ  లోక్ అదాలత్ లో పరిష్కరించబడతాయని ఆ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాల కోసం  0863 - 2372604 ఫోన్ నెంబరులో ఆఫీసు వేళల్లో సంప్రదించవచ్చునని ఆమె  తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments