Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ పైడితల్లి జాతర.. 18, 19 తేదీల్లో మద్యం దుకాణాలు బంద్

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (11:30 IST)
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 18వ తేదీన తొలేల్ల ఉత్సవం, 19న సిరిమానోత్సవం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఉత్సవాలను సంబంధించి ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఈ మేరకు శనివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులను కలెక్టర్‌ ఎ సూర్యకుమారి. ఉత్సవాలు జరిగే రెండు రోజుల్లో కార్పొరేషన్‌ పరిధిలోని ఉన్న, నగరానికి సమీపంలో గల మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు తెరవరాదని సూచించారు.
 
శాంతి భద్రతలను కాపాడేందుకు, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు రోజులు అధికారులు తనిఖీలు చేపట్టాలని, నిబంధనలను అమలు చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments