నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ వేళల్లో మార్పు... పదో తేదీ నుంచి అమలు

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (11:51 IST)
తిరుపతి - సికింద్రాబాద్ లింగంపల్లి ప్రాంతాల మధ్య తిరిగే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరే సమయాల్లో మార్పులు చేశారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ రైలు లింగంపల్లి నుంచి గుంటూరు మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. ఈ మార్చిన వేళలు ఈ నెల పదో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ రైలు పదో తేదీ నుంచి ప్రతి రోజూ సాయంత్రం 5:30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరుతుందని సీపీఆర్‌వో రాకేశ్ తెలిపారు. 
 
సాయంత్రం 5:50 గంటలకు బేగంపేట, 6:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. బీబీనగర్‌ 6:49 గంటలకు, 7:30 గంటలకు రామన్నపేట, 7:40కి చిట్యాల, 8 గంటలకు నల్గొండ చేరుకునే రైలు.. 9:47కు సత్తెనపల్లి, 11 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. 
 
మరుసటి రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుందని వివరించారు. ఈ నెల పదో తేదీ నుంచే ఈ వేళలు అమల్లోకి వస్తాయని, ప్రయాణికులు గుర్తించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments