Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఒక్కదానితో సరిపెట్టుకోవాలంటూ గోదావరి బోర్డుకు తెలంగాణ లేఖ

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (13:57 IST)
గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. గత లేఖల ద్వారా తెలిసిన విధంగా ప్రాజెక్టులను బోర్డు అప్పగించే విషయంపై తమ ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, సంబంధిత అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని పేర్కొంది. 
 
ప్రభుత్వం నుంచి తనకు అమమతులు వచ్చేంత వరకు ప్రాజెక్టులను బోర్డు అప్పగించడం సాధ్యంకాదని స్పష్టంచేసింది. అంతేకాకుండా, బోర్డులో చర్చ అనంతరం అంగీకారం కుదిరిన ప్రాజెక్టులను మాత్రమే అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని తెలంగాణ ఇంజనీర్లు గోదావరి బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. పైగా, గోదావరిపైన పెద్దవాగు ప్రాజెక్టు మినహా ఏ ఒక్క ప్రాజెక్టు స్వాధీనం అవసరం లేదని పేర్కొంది. 
 
ఇటీవల గోదావరి బోర్డు ఉప సంఘం బోర్డు ఛైర్మన్ చంద్శేఖర్ అయ్యర్ నేతృత్వంలోని మంజీరా నదిపై ఉన్న సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులతో పాటు శ్రీరాంసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలను కూడా సందర్శించారు. ఈ ప్రాజెక్టుల్లో వరదనీటి ప్రవాహాల సామర్థ్యం, విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలను బేరీజు వేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments