Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఒక్కదానితో సరిపెట్టుకోవాలంటూ గోదావరి బోర్డుకు తెలంగాణ లేఖ

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (13:57 IST)
గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. గత లేఖల ద్వారా తెలిసిన విధంగా ప్రాజెక్టులను బోర్డు అప్పగించే విషయంపై తమ ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, సంబంధిత అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని పేర్కొంది. 
 
ప్రభుత్వం నుంచి తనకు అమమతులు వచ్చేంత వరకు ప్రాజెక్టులను బోర్డు అప్పగించడం సాధ్యంకాదని స్పష్టంచేసింది. అంతేకాకుండా, బోర్డులో చర్చ అనంతరం అంగీకారం కుదిరిన ప్రాజెక్టులను మాత్రమే అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని తెలంగాణ ఇంజనీర్లు గోదావరి బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. పైగా, గోదావరిపైన పెద్దవాగు ప్రాజెక్టు మినహా ఏ ఒక్క ప్రాజెక్టు స్వాధీనం అవసరం లేదని పేర్కొంది. 
 
ఇటీవల గోదావరి బోర్డు ఉప సంఘం బోర్డు ఛైర్మన్ చంద్శేఖర్ అయ్యర్ నేతృత్వంలోని మంజీరా నదిపై ఉన్న సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులతో పాటు శ్రీరాంసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలను కూడా సందర్శించారు. ఈ ప్రాజెక్టుల్లో వరదనీటి ప్రవాహాల సామర్థ్యం, విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలను బేరీజు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments