Webdunia - Bharat's app for daily news and videos

Install App

పౌరులకు మెరుగైన సేవలందిద్దాం: విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (19:54 IST)
విజ‌య‌వాడలో వివిధ రంగాల్లో సేవ‌లందిస్తున్న రోట‌రీ, ల‌య‌స్ క్ల‌బ్ ప్ర‌తినిధుల‌తో న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ శ‌నివారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాలయంలో స‌మావేశ‌మ‌య్యారు.

న‌గ‌రంలో  విద్య,  వైద్యం, పారిశుధ్యం, జీవనోపాధి రంగాల్లో మ‌రింతమందికి సేవ‌లందేలా న‌గ‌ర పాలక సంస్థతో క‌లిసి ప‌నిచేసేందుకు ముందుకు రావాల‌ని రోట‌రీ, ల‌య‌న్ క్ల‌బ్ ప్ర‌తినిధుల‌కు క‌మిష‌న‌ర్ సూచించారు. ఇప్ప‌టికే  రోట‌రీ, ల‌య‌న్ క్ల‌బ్ అధ్వ‌ర్యంలో న‌గ‌రంలో అనేక సేవలందిస్తున్నార‌ని పేర్కొంటూ వారిని క‌మిష‌న‌ర్ అభినందించారు.

ముఖ్యంగా ర‌క్త‌దానం, కోవిడ్ నియంత్రణపై ప్రజలకు అవగాహన, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం,  ప్రతిభ గల విద్యార్థులకు ఉప‌కార వేత‌నాలు అందించ‌డం వంటి సేవలందిస్తున్నార‌ని తెలిపారు.

స‌మావేశంలో రోట‌రీ, ల‌య‌న్స్ ప్ర‌తినిధులు కెఎన్ఎస్ఆర్ ప్రసాద్, వి.కేశవరావు,  వి.వెంకటేశ్వరరావు, వై.పార్ధసారధి, ర‌వీంద్ర, దుర్గా, జోనికుమారి, శాంతి, శంకర గుప్త  త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments