Webdunia - Bharat's app for daily news and videos

Install App

పౌరులకు మెరుగైన సేవలందిద్దాం: విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (19:54 IST)
విజ‌య‌వాడలో వివిధ రంగాల్లో సేవ‌లందిస్తున్న రోట‌రీ, ల‌య‌స్ క్ల‌బ్ ప్ర‌తినిధుల‌తో న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ శ‌నివారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాలయంలో స‌మావేశ‌మ‌య్యారు.

న‌గ‌రంలో  విద్య,  వైద్యం, పారిశుధ్యం, జీవనోపాధి రంగాల్లో మ‌రింతమందికి సేవ‌లందేలా న‌గ‌ర పాలక సంస్థతో క‌లిసి ప‌నిచేసేందుకు ముందుకు రావాల‌ని రోట‌రీ, ల‌య‌న్ క్ల‌బ్ ప్ర‌తినిధుల‌కు క‌మిష‌న‌ర్ సూచించారు. ఇప్ప‌టికే  రోట‌రీ, ల‌య‌న్ క్ల‌బ్ అధ్వ‌ర్యంలో న‌గ‌రంలో అనేక సేవలందిస్తున్నార‌ని పేర్కొంటూ వారిని క‌మిష‌న‌ర్ అభినందించారు.

ముఖ్యంగా ర‌క్త‌దానం, కోవిడ్ నియంత్రణపై ప్రజలకు అవగాహన, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం,  ప్రతిభ గల విద్యార్థులకు ఉప‌కార వేత‌నాలు అందించ‌డం వంటి సేవలందిస్తున్నార‌ని తెలిపారు.

స‌మావేశంలో రోట‌రీ, ల‌య‌న్స్ ప్ర‌తినిధులు కెఎన్ఎస్ఆర్ ప్రసాద్, వి.కేశవరావు,  వి.వెంకటేశ్వరరావు, వై.పార్ధసారధి, ర‌వీంద్ర, దుర్గా, జోనికుమారి, శాంతి, శంకర గుప్త  త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments