Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్‌లో చిరుత..

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (09:42 IST)
తిరుమలలో చిరుత పులుల సంచారం గురించి తెలిసిందే. తాజాగా తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్‌లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గతేడాది కూడా ఓ చిరుత ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో ప్రవేశించి, అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. తాజాగా చిరుత క్యాంపస్‌లో తిరగడం గమనించిన వర్సిటీ అధికారులు అప్రమత్తం అయ్యారు.  
 
వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ఆవరణలో చిరుత సంచరించినట్టు అధికారులు తెలిపారు. వర్సిటీ ఆవరణలో తిరుగుతున్న కుక్కలను చంపేందుకు చిరుత ప్రయత్నించిందని వెల్లడించారు. ఇంకా కుక్కలపై చిరుత దాడికి సంబంధించిన దృశ్యాలు వర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయని వర్సిటీ అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments